హైదరాబాద్లో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు: మే, జూన్ నెలల్లో ఎండలు మరింత తీవ్రం – వాతావరణ శాఖ హెచ్చరిక
హైదరాబాద్ నగరంలో ఫిబ్రవరి రెండో వారం నుంచే ఎండల తీవ్రత మొదలైంది. ఉదయం వేళల్లో స్వల్పంగా చలి ఉంటున్నప్పటికీ, పగటిపూట ఉష్ణోగ్రతలు 29°C నుండి 33°C వరకు…
Decades of Publishing Excellence, Now Digital.
హైదరాబాద్ నగరంలో ఫిబ్రవరి రెండో వారం నుంచే ఎండల తీవ్రత మొదలైంది. ఉదయం వేళల్లో స్వల్పంగా చలి ఉంటున్నప్పటికీ, పగటిపూట ఉష్ణోగ్రతలు 29°C నుండి 33°C వరకు…
హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేసినందుకు గాను మెదక్ జిల్లా కలెక్టర్, ఐఏఎస్ అధికారి శ్రీ రాహుల్ రాజ్ పై న్యాయస్థానం కఠిన చర్యలు తీసుకుంది. భూ వివాదానికి…
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనర్సింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల నేపథ్యంలో, స్వామి మరియు అమ్మవార్లకు సమర్పించనున్న ప్రత్యేక పట్టు వస్త్రాలను ఆలయ అధికారులు మంగళవారం పరిశీలించారు. పోచంపల్లి పద్మశాలి మహాజన…
నల్లగొండ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం చెర్వుగట్టులో మంగళవారం రాత్రి పరమశివునికి అత్యంత వైభవంగా లక్ష పుష్పార్చన కార్యక్రమం నిర్వహించారు. అమావాస్య పర్వదినం సందర్భంగా స్వామివారిని దర్శించుకోవడానికి మరియు…
నల్లగొండలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీ తెలుగు శాఖ విద్యార్థులు జాతీయ స్థాయి అర్హత పరీక్ష (UGC-NET)లో ఉత్తీర్ణత సాధించడంతో పాటు, పరిశోధన (PhD) రంగంలో ప్రవేశాలు పొంది…
రాష్ట్రంలో పునరుత్పాదక ఇంధన వినియోగాన్ని ప్రోత్సహించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. దీనికోసం రూ. 944 కోట్లను కేటాయించినట్లు టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ అలీ ఫారూఖీ ప్రకటించారు.…
జిల్లాలో ఈ నెల 25వ తేదీ నుండి జరగనున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. విద్యార్థులు ఎలాంటి ఒత్తిడి లేకుండా,…
నల్గొండ జిల్లాలో కొనసాగుతున్న సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్ సంబంధిత అధికారులకు దిశానిర్దేశం చేశారు. మంగళవారం కలెక్టరేట్…