హైదరాబాద్లో 3వ దమ్మ పాదయాత్ర: థాయ్లాండ్ బౌద్ధ భిక్షువుల శాంతి యాత్ర.
థాయ్లాండ్ మరియు భారత బౌద్ధ భిక్షువులు చేపట్టిన మూడవ దమ్మ పాదయాత్ర హైదరాబాద్కు చేరుకుంది. హుస్సేన్ సాగర్ బుద్ధ విగ్రహం మరియు అంబేడ్కర్ విగ్రహాన్ని దర్శించిన భిక్షువులు..…
Decades of Publishing Excellence, Now Digital.
థాయ్లాండ్ మరియు భారత బౌద్ధ భిక్షువులు చేపట్టిన మూడవ దమ్మ పాదయాత్ర హైదరాబాద్కు చేరుకుంది. హుస్సేన్ సాగర్ బుద్ధ విగ్రహం మరియు అంబేడ్కర్ విగ్రహాన్ని దర్శించిన భిక్షువులు..…
తాడేపల్లిలో జరిగిన మీడియా సమావేశంలో వైఎస్ జగన్ చంద్రబాబు ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. 2026-27 బడ్జెట్లో వాస్తవాలను దాచిపెట్టారని, రాష్ట్ర అప్పులపై అసత్య ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. అప్పుల్లో…
కీళ్ల నొప్పులు, ఆస్టియో ఆర్థరైటిస్ ఉన్నవారికి వ్యాయామం ఎంతవరకు ఉపయోగకరం? బ్రిటీష్ మెడికల్ జర్నల్ (BMJ) తాజా అధ్యయనం ప్రకారం వ్యాయామం వల్ల కలిగే ఉపశమనం స్వల్పకాలికమే…
హైదరాబాద్లోని గచ్చిబౌలి స్టేడియంలో 4వ రాష్ట్రస్థాయి పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్-2026 అట్టహాసంగా ప్రారంభమైంది. డీజీపీ శివధర్రెడ్డి క్రీడాజ్యోతిని వెలిగించి పోటీలను ప్రారంభించారు. 33 జిల్లాల…
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 26 నుంచి ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 28న డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క 2026-27 ఆర్థిక సంవత్సర…
నల్లగొండ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల వార్షికోత్సవంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి పాల్గొన్నారు. ఇంటర్మీడియట్ విద్యార్థుల భవిష్యత్తుకు కీలకమని, కృత్రిమ మేధ (AI) రంగంలో అవకాశాలను అందిపుచ్చుకోవాలని…
నల్గొండ జిల్లాలో యాసంగి పంటల నమోదు కోసం డిజిటల్ సర్వే చేపట్టాలని వ్యవసాయ శాఖ నిర్ణయించింది. గ్రామానికి ఒక వాలంటీర్ చొప్పున అగ్రికల్చర్ డిగ్రీ, డిప్లొమా అభ్యర్థులకు…
మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి (BLR) వేములపల్లి, తకెళ్ళపాడు గ్రామాల్లో నూతన ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించారు. నియోజకవర్గంలో ఇప్పటివరకు 3500 ఇళ్లు పూర్తి చేశామని, త్వరలో పట్టణంలో…
హైదరాబాద్ నగరంలో ఫిబ్రవరి రెండో వారం నుంచే ఎండల తీవ్రత మొదలైంది. ఉదయం వేళల్లో స్వల్పంగా చలి ఉంటున్నప్పటికీ, పగటిపూట ఉష్ణోగ్రతలు 29°C నుండి 33°C వరకు…
హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేసినందుకు గాను మెదక్ జిల్లా కలెక్టర్, ఐఏఎస్ అధికారి శ్రీ రాహుల్ రాజ్ పై న్యాయస్థానం కఠిన చర్యలు తీసుకుంది. భూ వివాదానికి…
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనర్సింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల నేపథ్యంలో, స్వామి మరియు అమ్మవార్లకు సమర్పించనున్న ప్రత్యేక పట్టు వస్త్రాలను ఆలయ అధికారులు మంగళవారం పరిశీలించారు. పోచంపల్లి పద్మశాలి మహాజన…
నల్లగొండ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం చెర్వుగట్టులో మంగళవారం రాత్రి పరమశివునికి అత్యంత వైభవంగా లక్ష పుష్పార్చన కార్యక్రమం నిర్వహించారు. అమావాస్య పర్వదినం సందర్భంగా స్వామివారిని దర్శించుకోవడానికి మరియు…
నల్లగొండలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీ తెలుగు శాఖ విద్యార్థులు జాతీయ స్థాయి అర్హత పరీక్ష (UGC-NET)లో ఉత్తీర్ణత సాధించడంతో పాటు, పరిశోధన (PhD) రంగంలో ప్రవేశాలు పొంది…
రాష్ట్రంలో పునరుత్పాదక ఇంధన వినియోగాన్ని ప్రోత్సహించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. దీనికోసం రూ. 944 కోట్లను కేటాయించినట్లు టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ అలీ ఫారూఖీ ప్రకటించారు.…
జిల్లాలో ఈ నెల 25వ తేదీ నుండి జరగనున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. విద్యార్థులు ఎలాంటి ఒత్తిడి లేకుండా,…
నల్గొండ జిల్లాలో కొనసాగుతున్న సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్ సంబంధిత అధికారులకు దిశానిర్దేశం చేశారు. మంగళవారం కలెక్టరేట్…
కేసీఆర్ జన్మదినం సందర్భంగా తెలంగాణ భవన్లో జరిగిన వేడుకల్లో కేటీఆర్ పాల్గొన్నారు. కేసీఆర్ నాయకత్వంలోనే రాష్ట్రం అభివృద్ధి చెందిందని, ఆయన నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు.…
తెలంగాణ రాష్ట్ర ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశ పరీక్షల (TG EAPCET) తేదీలను ప్రభుత్వం ఖరారు చేసింది. మే 4వ తేదీ నుంచి 11వ తేదీ వరకు…
హైదరాబాద్న గర అభివృద్ధి, పురపాలక శాఖ ఆదాయ వనరులపై సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. స్మార్ట్ పోల్స్, పీపీపీ విధానంలో స్కైవాక్ బ్రిడ్జిలు, మల్టీలెవల్…
నల్గొండ జిల్లా హాలియా సాగర్ ఎడమ కాలువ వంతెనపై జరిగిన రోడ్డు ప్రమాదంలో పెద్దవూర మండలానికి చెందిన భార్యాభర్తలు వెంకటయ్య, మల్లమ్మ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. టీవీఎస్…