Telangana

పురపాలనలో ‘అతివ’ మంత్రదండం: రిజర్వేషన్లను మించి మహిళల విజయం.. బీసీలకూ పెద్దపీట!

1. చదువుకున్న “సారథులు” ఈసారి ఎన్నికైన మహిళా చైర్‌పర్సన్లు/మేయర్లలో విద్యావంతుల సంఖ్య ఆశాజనకంగా ఉంది. పీజీ (Post Graduation): 8 మంది గ్రాడ్యుయేషన్ (Graduation): 23 మంది…

Education

JEE Main 2026 ఫలితాలు విడుదల: తెలుగు విద్యార్థుల ప్రభంజనం.. రిజల్ట్స్ లింక్ ఇదే!

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) జేఈఈ మెయిన్ 2026 ఫలితాలను విడుదల చేసింది. సుమారు 13 లక్షల మంది హాజరైన ఈ పరీక్షల్లో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు…

Deviotional

మార్చి 3న 10 గంటల పాటు మూతపడనున్న శ్రీవారి ఆలయం!

చంద్రగ్రహణం ప్రభావంతో మార్చి 3న శ్రీవారి ఆలయాన్ని మూసివేస్తున్నట్లు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి వెల్లడించారు. గ్రహణ శాంతి అనంతరం శుద్ధి కార్యక్రమాలు నిర్వహించి ఆలయాన్ని…

Uncategorized

చెరువుల ఆక్రమణలపై నల్గొండ కలెక్టర్ సీరియస్: వారం రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశం

నల్గొండ జిల్లాలో చెరువులు, కుంటల కబ్జాలపై కలెక్టర్ బి.చంద్రశేఖర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపాలిటీల్లోని ఆక్రమణలను గుర్తించి వారం రోజుల్లో నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు. జలవనరుల…

Health

ఊరిస్తున్న హెచ్‌పీవీ టీకాలు.. సరఫరా లేక నిలిచిన వ్యాక్సినేషన్ ప్రక్రియ

మహిళల్లో ప్రాణాంతకమైన గర్భాశయ ముఖద్వార (Cervical Cancer) క్యాన్సర్‌ను అరికట్టేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన హెచ్‌పీవీ టీకా కార్యక్రమం జిల్లాలో నిరీక్షణలోనే ఉంది. లక్ష్యం: యుక్త వయసు (14-15…

Telangana

భువనగిరిలో ఎన్నికల చిచ్చు: ‘ఓటు వేయలేదని’ ఓటర్లపై పరాజిత అభ్యర్థుల బెదిరింపులు

భువనగిరి మున్సిపాలిటీ 1వ వార్డులో ఎన్నికల ఫలితాల అనంతరం ఉద్రిక్తత చోటుచేసుకుంది. బీఆర్‌ఎస్ అభ్యర్థి ఏలే భువనేశ్వరి విజయం సాధించగా, స్వల్ప తేడాతో ఓడిపోయిన కాంగ్రెస్ మరియు…

sports

చింతపల్లిలో ముగిసిన జాతీయ స్థాయి మహిళా కబడ్డీ సమరం – విజేతగా సౌత్ సెంట్రల్ రైల్వేస్

మండలంలోని చింతపల్లిలో ‘దున్న ఇద్దాస్ ఆరాధన మహోత్సవాల’ సందర్భంగా నిర్వహించిన జాతీయ స్థాయి మహిళా కబడ్డీ పోటీలు అత్యంత ఉత్కంఠభరితంగా ముగిశాయి. నాలుగు రోజుల పాటు ఫ్లడ్…

Local

మిర్యాలగూడ మున్సిపల్ పీఠంపై మహిళా శక్తి: చైర్మన్‌గా చిలుకూరి సుధ, వైస్ చైర్మన్‌గా గుడిపాటి శిరీష బాధ్యతలు

మిర్యాలగూడ పురపాలక సంఘానికి నూతన పాలకవర్గం కొలువుదీరింది. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ ఆధ్వర్యంలో ఎన్నిక ప్రక్రియ ముగిసింది. మున్సిపల్ చైర్మన్‌గా చిలుకూరి…

Telangana

భువనగిరి మైనార్టీ గురుకులంలో విషాదం: ఫాంపాండ్‌లో మునిగి పదో తరగతి విద్యార్థి మృతి

భువనగిరి శివారులోని మైనార్టీ గురుకుల పాఠశాలలో తీవ్ర విషాదం నెలకొంది. హాస్టల్ సమీపంలోని ఫాంపాండ్‌లో ఈతకు వెళ్లిన బాలఆకాష్‌ (16) అనే విద్యార్థి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి…

Deviotional

చెర్వుగట్టులో శివనామ జపం.. భక్తజన సంద్రమైన పార్వతీ జడల రామలింగేశ్వర క్షేత్రం!

మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని నార్కట్‌పల్లి మండలంలోని చెర్వుగట్టు క్షేత్రం భక్తులతో కిటకిటలాడింది. స్వామివారిని దర్శించుకునేందుకు వేలాదిగా తరలివచ్చిన భక్తులు ప్రత్యేక పూజలు, అభిషేకాల్లో పాల్గొన్నారు. మహిళలు భక్తిశ్రద్ధలతో…

Global

దిగివచ్చిన పసిడి.. నేటి బంగారం, వెండి ధరల వివరాలు ఇవే!

వినియోగదారులకు శుభవార్త చెబుతూ దేశంలో బంగారం ధరలు ఈరోజు తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయ పరిణామాలు మరియు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ మారుతుండటంతో ధరల్లో ఈ మార్పు సంభవించింది. గత…

Uncategorized

హైదరాబాద్ ఫుట్‌పాత్‌లపై హైకోర్టు సీరియస్: 3 నెలల్లో క్లీన్ చేయాలని GHMCకి డెడ్ లైన్!

నగరంలో పాదచారుల భద్రతపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఫుట్‌పాత్‌లపై ఉన్న ఆక్రమణలను తక్షణమే తొలగించి, మూడు నెలల్లోగా వాటిని పునరుద్ధరించాలని GHMCని ఆదేశించింది.…

Uncategorized

ప్రయాణికులకు అలర్ట్: రేపటి నుంచి జన్మభూమి ఎక్స్‌ప్రెస్ వేళల్లో మార్పు

హైదరాబాద్‌-విశాఖపట్నం మధ్య నడిచే జన్మభూమి ఎక్స్‌ప్రెస్ (12805/12806) సమయాలను రైల్వే శాఖ సవరించింది. రేపటి నుంచి ఈ రైలు లింగంపల్లిలో ఉదయం 6:55 గంటలకు బయలుదేరి, రాత్రి…

Uncategorized

బడి బాటలో ‘బైక్’ వారధి: మల్లారం ఉపాధ్యాయుల అక్షర యజ్ఞం!

నల్గొండ జిల్లా కట్టంగూర్ మండలంలోని మల్లారం ప్రాథమిక పాఠశాల నేడు ఒక ప్రత్యేకమైన సేవా కేంద్రంగా మారింది. దానికి కారణం అక్కడ పనిచేస్తున్న ఇద్దరు గురువులు —…

Uncategorized

మున్సిపల్ పోరు: నల్గొండలో వాడిపోయిన ‘కమలం’

ఉమ్మడి నల్గొండ జిల్లా మున్సిపల్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోయింది. పార్టీ శ్రేణులు భారీ ఆశలు పెట్టుకున్నప్పటికీ, ఫలితాలు మాత్రం…

Uncategorized

“పదవి ఇస్తే సరే.. లేదంటే నా టార్గెట్ అదే”: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలనం

హైదరాబాద్‌/చౌటుప్పల్: మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి తనదైన శైలిలో సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం రాత్రి చౌటుప్పల్‌లో జరిగిన కాంగ్రెస్ మున్సిపల్ అభ్యర్థుల విజయోత్సవ…

Uncategorized

శ్రీశైలం యాత్రికుల వ్యాన్‌కు ప్రమాదం: ముగ్గురు దుర్మరణం

నాగర్‌కర్నూల్‌ జిల్లాలో శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కర్ణాటక నుండి శ్రీశైలం క్షేత్ర దర్శనానికి వెళ్తున్న భక్తుల వ్యాన్ ప్రమాదానికి గురవ్వడంతో ముగ్గురు ప్రాణాలు…