రేపు పార్లమెంటులో అమరావతి రాజధాని సవరణ బిల్లు.
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై నెలకొన్న రాజకీయ, న్యాయపరమైన వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు కేంద్ర హోం శాఖ సిద్ధమైంది. ‘ది ఆంధ్రప్రదేశ్ రీ ఆర్గనైజేషన్ (అమెండ్మెంట్)…
Decades of Publishing Excellence, Now Digital.
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై నెలకొన్న రాజకీయ, న్యాయపరమైన వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు కేంద్ర హోం శాఖ సిద్ధమైంది. ‘ది ఆంధ్రప్రదేశ్ రీ ఆర్గనైజేషన్ (అమెండ్మెంట్)…
ముంబై/హైదరాబాద్: భారతీయ చిత్ర పరిశ్రమలో మరో భారీ కొలాబరేషన్ సెట్ అయింది. ‘మహర్షి’, ‘వారసుడు’ వంటి చిత్రాలతో మెప్పించిన వంశీ పైడిపల్లి, ఇప్పుడు బాలీవుడ్ స్టార్ సల్మాన్…
అమరావతి: మహిళల వారసత్వ ఆస్తి హక్కులపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఒక హిందూ మహిళ తన తండ్రి లేదా తల్లి నుండి వారసత్వంగా పొందిన…
తిరుపతి/నాయుడుపేట: తిరుపతి జిల్లా నాయుడుపేటలో జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర గృహ నిర్మాణ రంగంపై కీలక అప్డేట్స్ ఇచ్చారు. పేదవాడికి ఆత్మగౌరవంతో కూడిన…
అమరావతి: ఆంధ్రప్రదేశ్ సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ (SSC) బోర్డు పదో తరగతి ఫలితాలను ఏప్రిల్ 30వ తేదీ లోపు విడుదల చేసేందుకు కసరత్తు ముమ్మరం చేసింది. ఏప్రిల్…
అమరావతి: ఏపీలో భానుడి భగభగలకు ఉపశమనం లభించనుంది. నేటి (మార్చి 25, 2026) నుండి మూడు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని APSDMA మేనేజింగ్ డైరెక్టర్…
నల్గొండ: యాసంగి సీజన్ ముగింపు దశకు చేరుకున్న తరుణంలో జిల్లాలోని అన్నదాతలకు సాగునీటి కష్టాలు వచ్చిపడ్డాయి. మునుగోడు మండలం ఉకోండి పరిసర ప్రాంతాల్లో భూగర్భ జలమట్టం భారీగా…
నల్గొండ: జిల్లాలో ఎండల తీవ్రత పెరగడంతో తాగునీటి వినియోగం భారీగా పెరిగింది. మిషన్ భగీరథ నీరు అందకపోవడం, భూగర్భ జలాలు పడిపోవడంతో ప్రజలు ప్రైవేట్ వాటర్ ప్లాంట్లపై…
అమరావతి: బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరించింది. సముద్ర మట్టానికి సుమారు…
హైదరాబాద్: ఆదిత్య ధర్ దర్శకత్వంలో రణ్వీర్ సింగ్ నటించిన ‘ధురంధర్: ది రివెంజ్’ బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోంది. ఈ సినిమాకు వస్తున్న స్పందన చూసి టాలీవుడ్…
భీమవరం: దివ్యాంగుల సాధికారత మరియు వారి సామాజిక భద్రత కోసం కూటమి ప్రభుత్వం తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయం ‘దివ్యాంగ శక్తి’ అని భీమవరం ఎమ్మెల్యే రామాంజనేయులు పేర్కొన్నారు.…
అమరావతి: “యువగళం” పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు, కూటమి ప్రభుత్వం నిరుద్యోగుల కోసం భారీ రిక్రూట్మెంట్ ప్లాన్ను సిద్ధం చేసింది. ఆర్థిక శాఖ ఇప్పటికే వివిధ శాఖల్లోని…
శ్రీశైలం: తెలుగు నూతన సంవత్సరాది ఉగాదిని పురస్కరించుకుని శ్రీశైల మహాక్షేత్రంలో ఐదు రోజుల పాటు జరిగే ఉత్సవాలు మూడవ రోజుకు చేరుకున్నాయి. భ్రమరాంబా దేవిని తమ ఇంటి…
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ వేగవంతమైంది. సుమారు 571 గ్రూప్స్ పోస్టుల భర్తీకి సంబంధించి ఆర్థిక శాఖ నుంచి గ్రీన్…
అమరావతి/మంగళగిరి: ఎన్నికల హామీలో భాగంగా మహిళలకు ‘స్త్రీ శక్తి’ పథకం ద్వారా ఉచిత ప్రయాణం కల్పించిన కూటమి ప్రభుత్వం, ఇప్పుడు దివ్యాంగుల కోసం ‘దివ్యాంగ శక్తి’ని అందుబాటులోకి…
తిరుమల: పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా ఎల్పీజీ సరఫరాలో అంతరాయం కలగడంతో తిరుమల గిరులపై వాణిజ్య గ్యాస్ కొరత తీవ్రమైంది. దీంతో స్థానిక చిరు వ్యాపారులు తమ…
అమరావతి: పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయంగా ఇంధన సరఫరాలో అంతరాయం ఏర్పడటంతో ఏపీలో వాణిజ్య గ్యాస్ సిలిండర్ల కొరత తీవ్రమైంది. దీని ప్రభావం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న…
అమరావతి: ఏపీ ఈఏపీసెట్ – 2026 దరఖాస్తు గడువు నేటితో (మార్చి 18) ముగియాల్సి ఉండగా, సెట్ కన్వీనర్ దీనిని మార్చి 24 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు.…
మంగళగిరి: ఆంధ్రప్రదేశ్ ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి నారా లోకేశ్ మంగళగిరి సమీపంలోని చినకాకాని (మయూరి టెక్ పార్క్)లో ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు (APEDB)…
తిరుమల: జూన్ నెలకు సంబంధించిన దర్శన టికెట్లు, ఆర్జిత సేవలు మరియు వసతి గదుల కోటాను మార్చి 18వ తేదీ నుండి వరుసగా విడుదల చేయనున్నట్లు టీటీడీ…