నల్లగొండ జిల్లాలో రైస్ మిల్లర్లపై పోలీసు కేసుల కలకలం.. బియ్యం ఎగ్గొట్టిన వారిపై FIR నమోదు!
నల్లగొండ జిల్లాలో ప్రభుత్వానికి బియ్యం అప్పగించకుండా అక్రమాలకు పాల్పడిన రైస్ మిల్లర్లపై సివిల్ సప్లై అధికారులు కన్నెర్ర చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన మిల్లర్లపై వరుస కేసులు నమోదు…

