హైదరాబాద్‌లో 3వ దమ్మ పాదయాత్ర: థాయ్‌లాండ్ బౌద్ధ భిక్షువుల శాంతి యాత్ర.

థాయ్‌లాండ్ మరియు భారత బౌద్ధ భిక్షువులు చేపట్టిన మూడవ దమ్మ పాదయాత్ర హైదరాబాద్‌కు చేరుకుంది. హుస్సేన్ సాగర్ బుద్ధ విగ్రహం మరియు అంబేడ్కర్ విగ్రహాన్ని దర్శించిన భిక్షువులు.. మార్చి 1న నాగార్జున సాగర్ బుద్ధవనంకు చేరుకోనున్నారు. ఈ ఆధ్యాత్మిక యాత్ర విశేషాలు ఇక్కడ చదవండి.

కీలక పదాలు :

  • దమ్మ పాదయాత్ర 2026 (Dhamma Padayatra 2026)

  • థాయ్‌లాండ్ బౌద్ధ భిక్షువుల యాత్ర (Thai Buddhist Monks Padayatra)

  • నాగార్జున సాగర్ బుద్ధవనం (Buddhavanam Nagarjuna Sagar)

  • హుస్సేన్ సాగర్ బుద్ధ విగ్రహం (Hussain Sagar Buddha Statue)

  • మంత్రి జుపల్లి కృష్ణారావు (Minister Jupally Krishna Rao)