రైతులకు నెలకు రూ. 3,000 పెన్షన్: కేంద్ర ప్రభుత్వ ‘పీఎం కిసాన్ మాన్ధన్’ పథకానికి దరఖాస్తు చేసుకోండిలా!
న్యూఢిల్లీ: వ్యవసాయంపైనే ఆధారపడి జీవించే సన్నకారు రైతులకు 60 ఏళ్ల తర్వాత ఆర్థిక భరోసా కల్పించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం PM-Kisan Maandhan Yojanaను అందిస్తోంది. అతి…

