ప్రజాశక్తి-ఒంగోలుబ్యూరో : ఒకపక్క రొయ్యల ధర పతనం అవుతుండగా, మరో పక్క రొయ్యల మేత ధర పెరుగుతోంది. దీంతో, రొయ్య రైతులకు చెంపదెబ్బ, గోడదెబ్బ తగిలినట్టయింది. రాష్ట్రంలో పది లక్షల ఎకరాల్లో రొయ్యలు సాగవుతున్నాయి. ఏటా సీజన్లో 11 లక్షల టన్నుల దిగుబడి వస్తోంది. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలతోపాటు కృష్ణా, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఎక్కువగా రొయ్యల సాగు ఉంది. తీరప్రాంతంలో పెద్ద ఎత్తున రొయ్యలను సాగు చేస్తున్నారు. 80 శాతం విదేశాలకు ఎగుమతులతో ఈ రంగం అంతర్జాతీయ వాణిజ్యంలో కీలకపాత్ర పోషిస్తోంది. ఈ నెల రెండో తేదీ వరకూ వంద కౌంట్ రొయ్యల ధర కిలో రూ.270 ఉండేది. ప్రస్తుతం ఈ ధర ఇప్పుడు రూ.250కు పడిపోయింది. మిగతా కౌంట్ల ధరలూ తగ్గాయి. రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే రొయ్యల్లో 45 శాతం అమెరికాకు ఎగుమతి పూర్తి వార్త కొరకుhttps://prajasakti.com/special/shrimp-prices-fall
Related Posts
మిర్యాలగూడ మున్సిపల్ పీఠంపై మహిళా శక్తి: చైర్మన్గా చిలుకూరి సుధ, వైస్ చైర్మన్గా గుడిపాటి శిరీష బాధ్యతలు
మిర్యాలగూడ పురపాలక సంఘానికి నూతన పాలకవర్గం కొలువుదీరింది. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ ఆధ్వర్యంలో ఎన్నిక ప్రక్రియ ముగిసింది. మున్సిపల్ చైర్మన్గా చిలుకూరి…
హైదరాబాద్లో ‘ఇన్వెస్ట్మెంట్ బజార్’: ఇంధన రంగంలో పెట్టుబడులకు TGREDCO సువర్ణావకాశం!
తెలంగాణలో ఇంధన పొదుపు మరియు ఇంధన సామర్థ్య (Energy Efficiency) ప్రాజెక్టులను ప్రోత్సహించేందుకు TGREDCO ఒకే ఒక్క రోజు “ఇన్వెస్ట్మెంట్ బజార్” కాన్ఫరెన్స్ను నిర్వహిస్తోంది. ప్రాజెక్ట్ డెవలపర్లు,…
తెలంగాణలో రెండో రోజు కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె.
హైదరాబాద్: తమ 32 డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె గురువారం (ఏప్రిల్ 23, 2026) రెండో రోజుకు చేరింది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 40,000…

