ప్రజాశక్తి-ఒంగోలుబ్యూరో : ఒకపక్క రొయ్యల ధర పతనం అవుతుండగా, మరో పక్క రొయ్యల మేత ధర పెరుగుతోంది. దీంతో, రొయ్య రైతులకు చెంపదెబ్బ, గోడదెబ్బ తగిలినట్టయింది. రాష్ట్రంలో పది లక్షల ఎకరాల్లో రొయ్యలు సాగవుతున్నాయి. ఏటా సీజన్లో 11 లక్షల టన్నుల దిగుబడి వస్తోంది. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలతోపాటు కృష్ణా, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఎక్కువగా రొయ్యల సాగు ఉంది. తీరప్రాంతంలో పెద్ద ఎత్తున రొయ్యలను సాగు చేస్తున్నారు. 80 శాతం విదేశాలకు ఎగుమతులతో ఈ రంగం అంతర్జాతీయ వాణిజ్యంలో కీలకపాత్ర పోషిస్తోంది. ఈ నెల రెండో తేదీ వరకూ వంద కౌంట్ రొయ్యల ధర కిలో రూ.270 ఉండేది. ప్రస్తుతం ఈ ధర ఇప్పుడు రూ.250కు పడిపోయింది. మిగతా కౌంట్ల ధరలూ తగ్గాయి. రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే రొయ్యల్లో 45 శాతం అమెరికాకు ఎగుమతి పూర్తి వార్త కొరకుhttps://prajasakti.com/special/shrimp-prices-fall
Related Posts
తెలంగాణలో రెండో రోజు కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె.
హైదరాబాద్: తమ 32 డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె గురువారం (ఏప్రిల్ 23, 2026) రెండో రోజుకు చేరింది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 40,000…
నల్గొండలో రేపు గ్రామ, వార్డు సభలు – నిబంధనలు ఇవే.
నల్గొండ: జిల్లాలోని అన్ని గ్రామాలు మరియు పురపాలక సంఘాల్లోని వార్డుల్లో రేపు ప్రత్యేక సభలు నిర్వహించాలని కలెక్టర్ బి. చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. ఈ సభల నిర్వహణకు…
చేనేత కళాకారులకు సువర్ణావకాశం: ‘శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ’ రాష్ట్ర అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం!
2026 జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన ‘శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ’ రాష్ట్ర స్థాయి అవార్డులకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హత గల చేనేత…

