టీఎంసీ సర్కార్ ‘అన్ని హద్దులు’ దాటేసింది: రాష్ట్రపతి ముర్ముకు అవమానంపై ప్రధాని మోదీ ఫైర్.. బెంగాల్లో ప్రోటోకాల్ రచ్చ!
న్యూఢిల్లీ/కోల్కతా: సిలిగురి సమీపంలోని బిధాన్నగర్లో నిర్వహించిన సంతాల్ సదస్సులో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు చేదు అనుభవం ఎదురైంది. దీనిపై ప్రధాని మోదీ స్పందిస్తూ టీఎంసీ ప్రభుత్వంపై నిప్పులు…

