ఏపీలో ఆగని మరణ మృదంగం: బాణసంచా పేలుడు మృతులు 23కు చేరిక.. కల్తీ పాలతో మరో ప్రాణం బలి!
ఆంధ్రప్రదేశ్: రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా చోటుచేసుకున్న రెండు వేర్వేరు ప్రమాదాలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. అటు కాకినాడ జిల్లాలో బాణసంచా పేలుడు, ఇటు రాజమండ్రిలో కల్తీ…

